Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 108 (The charge against Christ's royal claims)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 – 19:42)
3. రోమా అధికారి ఎదుట మర్యాద కరమైన విచారణ (యోహాను 18:28 – 19:16)

a) క్రీస్తుకు వ్యతిరేకముగా భారము మోయుట (యోహాను 18:28-38)


యోహాను 18:28-32
28 వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు. 29 కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. 30 అందుకు వారువీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి. 31 పిలాతుమీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా 32 యూదులుఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధి కారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.

యేసు బేతెస్ద అను కోనేరు దగ్గర ఉన్న పక్షవాతము గల మనిషిని స్వస్థ పరచినప్పుడు యూదులు యేసును చంపాలని అనుకొనిరి (5:18) , అయితే యూదులలో అనేకులు లాజరును చంపినా తరువాత రహస్యముగా క్రీస్తును చంపాలని నిర్ణయము చేసుకొనిరి (11:46)

గురువారం రతి సమయములో ఆ సంఘములో ఉన్న ఇద్దరు ప్రాముఖ్యమైన పెద్దలు కూర్చుండిరి, అయితే దీనిని యోహాను గుర్తుకు చేయలేదు (మత్త 26:57-67 - 27:1) . ఈ యూదులు యొక్క ఆలోచనలు గ్రీకుల పెద్దలకు కొన్ని మాత్రమే చెప్పేవారు, అయితే యోహాను ఈ విషయాలను బట్టి వ్రాయలేదు.

యూదులు వారి ప్రభువును గుర్తుకు చేసుకొనినవారు అన్యుల ఇళ్లకు వెళ్ళుటకు భయపడిరి. ఎందుకంటె వారు పరిశుద్ధముగా ఉండి గొర్రెపిల్ల యొక్క పండుగలో దోషము లేడకుండా ఉండాలని యెంచిరి. అయినప్పటికీ వారు దేవుని గొర్రెపిల్లల్ను చంపిరి.

యేసు పట్టుపడిన తరువాత పిలాతు జీవితములో అనేక మార్పులు కలిగెను. కెయుసరు అతని తోటి వాడిని వ్యతిరేకముగా ఉన్నాడని తీసివేసెను. అతని యూదులకు కూడా వ్యతిరేకమైన వాడు. కనుక పిలాతు యొక్క అధికారము కూడా బలహీనమై అతని నిర్ణయములు కూడా చాల వ్యతిరేకముగా ఉండెను.

ఎప్పుడైతే యేసును యూదులు పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చిరి అప్పుడు పిలాతు వారి మాటలనుగూర్చి విచారించెను. వారి మాటలను వినుటకు ఎక్కువ ఇష్టము చూపలేదు అయితే వారి ఫిర్యాదులను మాత్రమే వినుటకు ప్రాధాన్యమిచ్చెను. యేసును బట్టి పిలాతు యొక్క ప్రవర్తన చాల ఆనందముగా ఉండెను, ఎందుకంటె ఒక రాజు గాడిద మీద యెరూషలేములోని వచ్చుట రోమీయులకు అపాయకారముగా లేకపోయెను. అయితే యూదులు మాటలను బట్టి ఒప్పుకొని వారి మార్గ ప్రకారము చేసెను. అందుకే యేసును పట్టుకొనుటకు అధికారిని కూడా నియమించెను. కనుక ఆ కార్యము దాల్చి అతనిని పట్టుకొనిరి. అప్పుడు పిలాతు " అతను చేసిన పాపము ఏమిటి" అని అడిగెను.

అప్పుడు యూదుల పెద్దలు: మేము ఇతనిని గూర్చి ముందుగా ఏమి చెప్పామో తెలుసా అనిరి. ఈ మనిషి రాజకీయ వ్యతిరేకమైన వాడు. కనుక మనము ఇంకా ఎక్కువా చెప్పకూడదు మనము ఇక్కడికి యూదులను కనపరచుటకు రాలేదు. మేము ఇక్కడికి వచ్చినది కేవలము అతని మరణమును చూచుటకు మాత్రమే వచ్చాము.

పిలాతుకు యేసును గూర్చి బాగుగా తెలిసి అతను ఒక మహిమగల మెస్సయ్య అని అనుకొనెను. అయితే యేసు రోమా ప్రభుత్వమునకు ఏవిధమైన వ్యతిరేక క్రయము చేయలేదు. కనుకనే అతను తిరిగి యేసును వారికే అప్పగించి మీరు ఎలా తీర్పు చేయాలనుకుంటే అలాగే చేయమని వారికే క్రీస్తును అప్పగించెను.

ఆ సమయములో ఎవరైతే ఆ ధర్మశాస్త్రమును వ్యతిరేకించినవారిని రాళ్లతో కొట్టే అధికారము యూదులకు లేదు. అయితే క్రీస్తు బహిరంగముగానే రోమీయులు పరిశుద్ధులు కారని చెప్పెను. కనుకనే " శపించబడిన చెట్టు" అని వారు చెప్పిరి. కనుక ఈ విషంయయును బట్టి క్రీస్తు ఒక దేవుని కుమారుడు కాదని, మరియు నీతిమంతుడు కాదని, అయితే అతను ఒక బలహీనుడని మరియు నిందారహితుడనై కనపడెను. కైపస్సు యేసును సిలువలో మరణించాలని అనుకొనెను ఎందుకంటే అతను ఒక మెస్సయ్య కాదని అయితే మోసపరచువాడని చెప్పెను.

యోహాను 18:33-36
33 పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా 34 యేసునీ అంతట నీవే యీ మాట అను చున్నావా? లేక యితరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? అని అడిగెను. 35 అందుకు పిలాతునేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా 36 యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.

ఆ సైనికులు యేసును బంధీకణములో ఉంచిరి. అయితే పిలాతు క్రీస్తు పైన యూదులు మోపిన నిందను బట్టి వినినప్పుడు, అతను యేసు నోతి నుంచి కూడా సమాచారమును వినాలని ఆశించెను. అయితే పిలాతు యూదుల మాటలను లెక్కచేయలేదు అయితే క్రీస్తును ఈ విధముగా అడిగెను, " నీవు యూదుల రాజువా? నేను వేరే మెస్సయ్య అను వారి సాయుధ పళ్ళను, మరియు వారి నల్లటి గడ్డమును మరియు స్పష్టమైన కళ్ళను చూసాను. నీవు యుద్ధము చేయువాడు కాదు మరియు ఉగ్రవాది కాదు. అయితే నీవు ఒక మంచి వాడు , సత్వేఏకము కలిగి తగ్గింపు గలవాడు, కనుక ఏవిధముగా నీవు రాజుగా ఆకాంక్షిస్తావు ? ఎందుకంటె రాజు ఒక అధికారమును మరియు కనికరము కలిగి ఉంటాడు.

యేసు ఆ పిలాతు మాటలను బట్టి అనుమానించి తన రాజసత్వమును గూర్చి అడిగెను, " నా శిష్యులు ఆ రాత్రి కల సమయములో వారిత్ పోరాడినారని మీ సైనికులు చెప్పారా, లేక నీకు సమాచారమును ఇచ్చువారు నేను రాజకీయ మాటలు చెప్పానని మీకు సమాచారం ఇచ్చారా, లేక మీ ప్రసంగాలు యూదుల అబద్ధములు మీద ఉన్నాయా ? ఒక అధికారి అబద్దపు మాటలను వినకూడదు" .

అప్పుడు పిలాతు కోపముతో ," నేను ఆ రాతి గల వారి మాటలను , మరియు వారి వాదనలు మరియు మత సమరసాయములునా వినుటకు " నేను యూదుడనా?"

అందుకే పిలాతు యేసును పట్టుకొన్నది నేను కాదు కానీ యూదులు మరియు వారి పెద్దలు పెట్టుకొన్నారని చెప్పెను. అప్పుడు అతను ," నీవు ఏమి చేసావు? నిన్ను నిందించుచున్న వారికి నేను సమాధానము చెప్పాలి కనుక నీవు సమాధానము చెప్పాలి. నిజాము అంత చెప్పు; లేని యెడల నిన్ను కొట్టెదరు" అప్పుడు యేసు అతని శిష్యులంతా చేసిన ప్రతి కార్యమును కూడా వివరించెను. " దేవుని రాజ్యము అనునది అతను మాత్రమే చేయగలడు, అయితే దీనిని పరికరాలతో కానీ వస్తువులతో కానీ చేయజాలనివి. యేసు తన శిష్యులను ఏవిధమైన ఆపాయ పరికరములు వాడమని చెప్పలేదు . అతని రాజ్యము ఈ లోక రాజ్యములన్నిటికంటే గొప్పదని చెప్పెను.

యోహాను 18:37-38
37 అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసం 38 అందుకు పిలాతుసత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;

పిలాతు యేసు చెప్పినది అంగీకరించలేదు అయితే రాజ్యము గూర్చి చెప్పినది మరియు అతనే రాజ్యమును స్థాపించునని చెప్పెను. అందుకు యేసు, " నీవు నా రహస్యములను మరియు నా మాటలను అర్థము చేసుకున్నావు. రాజు రాజ్యమునకు అధికారు ; నా రాజ్యము ఈ లోకములోనిది కాదు ఎందుకంటె ఈ లోకము అంత కూడా అబద్ధముచేత నింపబడినది, అయితే నేను సత్యమైన రాజును."

అప్పుడు యేసు తన జన్మమును బట్టి కూడా చెప్పెను, అతను కన్య అయినా మరియా గర్భమందు జన్మించెనని మరియు ఈ లోకము కంటే ముందే అతను ఉండెనని చెప్పెను. ఈ లోకములన్నిటికంటేముందే అతను దేవుని ఏకైక కుమారుడని చెప్పేను. అయితే పిలాతు నవ్వుతు ," నిజాము ఏది?" అని అడిగెను అప్పుడు ఆ అధికారికి అతని మాటలను చూసి తన విశ్వాసమును మరియు సత్యమును విడిచెను. అయితే నమ్మకమైన దేవుడు తన పరలోకమును విడిచి తన తండ్రి నామమునకు మహిమకలుగునట్లు నిలపడెను.

ప్రార్థన: ప్రభువా నీవు మా రుజువు; నేను నీకు చెందినవాడని. నీ సత్యమునకు బానిసగా నన్ను చేయుము; నీ సత్యములో నన్ను నింపుము.

ప్రశ్న:

  1. యేసు ఏవిధముగా రాజు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:22 PM | powered by PmWiki (pmwiki-2.3.3)