Previous Lesson -- Next Lesson
7. పౌలు తోటి పనివారి శుభములు (రోమీయులకు 16:21-24)
రోమీయులకు 16:21-24
21 నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. 22 ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. 23 నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. 24 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
పౌలును మనము ఒంటరిగా ఉండుట చూచుట అరుదు. అతను ఎప్పుడు తన తోటి పనివారితో మరియు క్రీస్తు ఆజ్ఞలో అనుభవము కలిగిన వారితో కలసి ఉంటాడు. కొన్ని సార్లు ఇతర సంఘ విశ్వాసులు కూడా క్రీస్తు విజయములో పాలుపంచుకొనుచూ ఉంటారు, వారిని బట్టే క్రీస్తు విజయమునకు బానిసలని చెప్పును, మరియు ఎవరైతే దానిని పీల్చుతారో వారు రక్షింపబడతారని, అయితే ఎవరైతే తిరస్కరిస్తారో వారు నశించిపోతారని చెప్పెను (రోమా 2:14-16).
పౌలు తన పత్రికను a d 59 లో రోమీయులకు వ్రాసియున్నాడు. ఆ సమయములో కొరింథుతో తెగతెంపులు చేసుకొన్నాడు, అక్కడ క్రీస్తును వెంబడించువారు అథైతో ఉండిరి, వారు కూడా తన శుభములను ఈ పత్రిక ముగింపులో జతచేసి ఉన్నారు. ఈ శుభములు మనకు పౌలు ఒంటరిగా ఈ పత్రికను వ్రాయలేదని సూచిస్తాయి, అయితే అనేకులతో అతను ఉన్నాడు మరియు వారు అతనికి సలహాలు సూచనలు ఇచ్చియున్నారు. కనుక పరిశుద్ధుల కలయిక ఈ పత్రికలో ఉన్నది.
తిమోతి యూదా క్రైస్తవ తల్లి చేతులలో పెద్దవాడైనాడు, ఆమె క్రీస్తుకు సమర్పించుకొని మరియు అతని అవ్వ కూడా మంచితనంతో విశ్వాసము కలదని అనుకొనెను. అతై తండ్రి ఒక గ్రీకుడై ఉన్నాడు. ఈ మనిషి క్రీస్తును ప్రేమించుట పౌలు చూసి ఉన్నాడు, మరియు అతని దేవుని ఆజ్ఞలో ఒక భాగమై ఉన్నాడు. ఏదేమైనా పౌలు అతనికి సున్నతి చేసెను, ఎందుకంటె అతని తల్లి యూదురాలు కనుక, యూదులకు అతను ఒక యుధుడుగా ఉండాలని ఈ పని చేసెను,మరియు గ్రీకులకు ఒక గ్రీకుగా ఉన్నాడు. కనుక వారు మంచి మనసు కలిగి ఉండిరి కనుక తిమోతి వారికి మరియు పౌలుకు ఒక కుమారునిగా ఉండెను.
తిమోతి తనకు తాను జీవించలేదు, అయితే ప్రభువైన యేసుకు మహిమకరముగా జీవించెను, మరియు దేవుని రాజ్యమును అతని నీతిని వెతికేను. పౌలు అతనిని అప్పుడప్పుడు సువార్త చేయు స్థలములకు తనకంటే ముందుగానే పంపి అక్కడ సిద్ధపాటు చేయమని చెప్పెను. సాన్నిసార్లు అతనిని ఒంటరిగా ఉండుటకు పౌలు ఇష్టపడలేను, ఎందుకంటే శ్రమలు వస్తాయి అని. తిమోతి నూతనముగా మార్పుచెందినవారిని బలపరచుట అతని బాధ్యత అయి ఉన్నది. (అపోస్త 16:1-3; 19:22; ఫిలిప్పి2:19-22).
తిమోతి శుభములు తరువాత, పౌలు యొక్క ముగ్గురు గోత్రముల వారిని గుర్తుచేసేను, లుసిస్, జాసన్, మరియు సోసిపతీ అను తన బంధువులు. థెస్సలొనీక లో పౌలు ఉన్నప్పుడు జాసన్ చూసుకున్నాడు, ఆ సమయములో యూదులు సహవాసమును ఏర్పాటుచేశారు, పౌలు వారితో మూడు వరాలు చర్చించాడు, అప్పుడు అక్కడ నూతన ఆత్మలను వారు పొందారు, వారితో సహా క్రీస్తు సంఘమును స్థాపించాడు. జాసన్ ఇంటిలో ఒక గుంపు దాడి చేసెను, అయితే పౌలును మరియు సీలను వారు కనుగొనలేదు, కనుక వారు అతనిని నాయకుని దగ్గరకు తీసికొనివచ్చి అతని విశ్వాసమును బట్టి ఎక్కిరించిరి, ఎందుకంటె కాలేశారు నుంచి వారు దూరమై క్రీస్తును రాజులకు రాజుగా అంగీకరించిరి. అయితే నాయకుడు కోపముగా యూదులను దూరముగా పంపి వేసి జాసన్ ని మరియు అతనికి సంబంధించినవారిని విడిచిపెట్టెను (అపోస్త 17:6).
సోసిపతీ అను ఒక విశ్వాసి బెర్త్ నుంచి వచ్చినది, అక్కడ యూదులు పౌలు యొక్క మాటలను పొందుకున్నారు, మరియు సిలువవేయబడిన వాడు మృతి నుంచి లేచాడా అని మరియు అతనే మెస్సయా అని పాత నిబంధన గ్రంధములను వెతికిరి. ఎప్పుడైతే పౌలు ఈ మాటలను ప్రకటించాడో అప్పుడు వారు వెతికిరి, అయితే పౌలుకు మరియు సీలకు ఆ ప్రజలు వారితోనే ఉండిరి. అయితే తరువాత సోసియేటర్ అను మనిషి యెరూషలేమునకు పౌలుతో పాటు వెళ్లి అక్కడ అవసరంలో ఉన్నవారికి సహాయము చేసాడని మనము చదువగలము.
పౌలు యొక్క మూడవ బంధువు లుసిస్ (అపోస్త 13:1), అతని అంతియోచ్ సంఘములో పెద్ద, అతను పౌలు ప్రార్థనలో కలిసి ఉన్నాడు.
టర్టిస్ అను రోమీయుడు గ్రీకు భాషను క్లుప్తముగా మాట్లాడుతాడు, మరియు అతని పేరు ఈ పత్రిక చివరిలో వ్రాసి ఉన్నాడు. పౌలు ఈ పత్రికను అతనికి క్లుప్తముగా వివరించాడు, మరియు ఈ గొప్ప కార్యములను చేయుటకు అతని తగు సమయము కూడా ఉన్నది, ఎందుకంటె అతని గోత్రము వాడు కూడా ఈ పత్రికను వ్రాసియున్నాడు. ఈ పత్రికను రోమా కు వ్రాసేటప్పుడు పౌలుకు దీని అర్థము తెలిసి ఉండాలి. పౌలు టర్టిస్ ను ఒక ఎన్నుకొనబడినవాడని ఎంచెను, అతను క్రీస్తుహో స్థాపించబడెను, మరియు రోమా సంఘములో సిద్ధపాతుకలిగి ఉండి నమ్మకమైన వానిగా ఉండెను.
గైస్ అను వాడు థెస్సలొనీక నుంచి వచ్చిన విశ్వాసి అయి ఉన్నాడు, అతను పౌలును తన ఇంటిలో శ్రమలలో ఉన్నప్పుడు ఆనందముగా ఉండెను, మరియు సంఘ సహవాసములకు అతను ద్వారములను తెరిచేను. ఎవరైత్ అతని దగ్గరకు సమస్యలతో వచ్చారో వారిని బట్టి కనికరము కలిగి ఉండెను, మరియు పౌలు కొరింథులో ఇచ్చిన బాప్తీసములో అతను కూడా ఉన్నాడు "నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను. స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను." (1 కొరింతి 1:14-17).
రాష్ట్స్అనునది ఒక పట్టణము అక్కడ నమ్మకము కలిగి ఉద్యోగమూ చేసిరి. కొరింతి సంఘము సాధారణముగానే ఉండక సమాజమునకు ఉపయోగపడే వారుగా ఉండిరి. క్కుర్ట్స్ అనువాడు క్రీస్తులో సహోదరుడు. అతను గ్రీకు వాడు కాదు, అయితే ఆ సమయములో రోమా సంఘమునకు చెందినవాడు.
ప్రార్థన: ప్రభువా నీతో రకరకాల వారములుకలిగిన వారు హృదయపూర్వకముగా పరిచర్య ఆత్మీయముగా చేయువారు కలరు కనుక నీకు కృతజ్ఞతలు. మా సంఘములో ఉండు ప్రతి సంఘ పెద్దలు కూడా నమ్మకము కలిగి నీకు మహిమకరముగా ఉండువారుగా సహాయము చేయుము.
ప్రశ్నలు:
- రోమా లో ఉండు ఏ మనిషికి పౌలు అతని పత్రికను చెప్పాడు?