Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
A - యేసును పట్టుకొన్నప్పుడు జరిగిన సంఘటనలు (యోహాను 18:1 – 19:42)
4. సిలువ మరియు క్రీస్తు మరణము (యోహాను 19:16-42)
e) క్రీస్తును పొడుచుట (యోహాను 19:31-37)యోహాను 19:31-37 యూదుల ఆచారములు బట్టి మనుషుల ఆలోచనలను వారు దూరమై పోయినారు. మోషే ధర్మ శాస్త్ర ప్రకారము ఎవరైతే చంపబడ్డారో వారి శవాలను ఆ రాత్రికే అక్కడి నుంచి తీసివేయాలి. కనుక యూదులు దీనికి బట్టి ఆ ముగ్గురి శవాలను అక్కడనుంచి తొలగించిరి. అయితే ఆ పండుగ సమయములో వారు చూచుటకు చాల వికారంగా ఉండిరి. కనుక వారు ఆ ముగ్గురిని మూఢ శాఖలుగా చేయమని పిలాతును అడిగిరి. ఎందుకంటె సిలువ వేయబడిన వారు మూడు దినముల తరువాత కూడా ప్రాణము కలిగి ఉండెదరు. ఎందుకంటె చేతులకు మరియు కాళ్లకు మేకులు కొట్టినప్పుడు ఎక్కువ రక్తము కారాదు కనుక బ్రతుకుటకు అవకాశముకలదు కనుకనే వారు ఈ శవాలను అక్కడినుంచి తొందరగా తీసుకొని వెళ్లి సమాధిచేయబడుటకు అజ్ఞాను పొందిరి. యేసు మరణించాక మునుపే సైనికులు అక్కడే ఉండిరి. అతని శరీరము బలహీనమాయెను అయితే అతని ప్రాణము మాత్రమూ ఈ లోక పాపములకొరకు బలిగా అర్పించబడెను కనుక బలముకలిగినదిగా ఉండెను. అయితే మతాచారముల ప్రకారముగా వారు క్రీస్తు చనిపోయాడా లేదా అని నిర్దారించుకొనిరి. కనుకనే అందులోని ఒక సైనికుడు ఒక బల్లెమును తీసుకొని యేసు డొక్కాకు పొడిచెను. అప్పుడు అతడి నుంచి రక్తము మరియు నీరు వచ్చెను కనుక అతను చనిపోయాడని నిర్దారించుకొనిరి. ఈ సంఘటననుంచి దేవుడు మూడు విధాలుగా గొప్పవాడని మనకు అర్థము చెప్తుంది. మొదటిగా, యూదులు క్రీస్తు ఎముకలను విరిచేసి అతని త్యాగమును చూపుట. ఎందుకంటె పస్కా పండుగలో ఏ జంతువూ ఎముక విరగకూడదు (నిర్గమ 12:46). కనుక దేవుడు అతని కుమారుడిని మరణము వరకు ఉంచి, ఎవ్వరు కూడా దేవుని గొర్రెపిల్ల లాగ ఉండలేదు. రెండవదిగా, జకారియా 11:13 లో చెప్పినట్లు అతని ప్రక్కలో బల్లెముతో పొడుచుట. పాత నిబంధన గ్రంధములో వారి కాపరిని వారు 30 కంటే ఎక్కువైనా డబ్బులకు వారు వెలకట్టలేదు. మరియు దానికి అనుగుణంగా దేవుడు దావీదు ఇంటిమీదికి తన ఆత్మను ఉంచి వారు సిలువ వేయబడిన వాడిని వారి కన్నులతో చూసేదారని చప్పెను . కనుక దీని ప్రకారముగా కాక వారు దేవుడిని మరియు అతని రక్షణను వారు తెలుసుకోలేరు. మూడవడిగా , ఎవరైతే ఆ సిలువ శ్రమలో ఉన్న శిష్యులు ఒక సాక్షులుగా ఉన్నారు. యేసు తన తండ్రిని వదిలి మరియు సిలువ మరణమును వదిలి వెళ్ళలేదు అనుటకు వారు సాక్షులుగా ఉండిరి. కనుక వారు యేసు ప్రక్కలో బల్లెముతో పొడుచుట కూడా చూసిరి కనుక దాని ప్రకారముగా దేవుని ప్రేమను తండ్రి కృపను మరియు పరిశుద్దాత్మ శక్తిని మనము విశ్వాసము ద్వారా పండుకొని వాటి ప్రకారము నిత్యజీవములోనికి నడిపింపబడినాము. ప్రార్థన: ప్రభువా నీవు సాతాను మీద మరియు పాపముల మీద విజయము పొందుకున్న వాడివి. నీవు జీవము కలిగిన రాజువు మరియు ఆత్మచేత నింపబడిన తండ్రివి. ప్రశ్న:
|