Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Romans - 080 (A Warning against the Deceivers)
This page in: -- Afrikaans -- Arabic -- Armenian -- Azeri -- Bengali -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek? -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Malayalam -- Polish -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish? -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

రోమీయులకు - ప్రభువే మన నీతి
రోమీయులకు పౌలు వ్రాసిన అధ్యయన పత్రిక
3 వ భాగమునకు అనుబంధము - రోమా లో ఉన్న పెద్దలకు పౌలు పాత్రను బట్టి ప్రాముఖ్యమైన నివేదిక (రోమీయులకు 15:14 – 16:27)

6. మోసగాళ్లకు హెచ్చరికలు (రోమీయులకు 16:17-20)


రోమీయులకు 16:17-20
17 సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి. 18 అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. 19 మీ విధేయత అందరికిని ప్రచుర మైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను. 20 సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక

పౌలు తన పత్రికను ముగింపు చేసే సమయములో మోషే ధర్మశాస్త్రమును ఇష్టపడువారిని అనగా రోమా లో గృహాలలో కూడుకొను సంఘములను యూదా గోత్రములో ఉన్నవారు మోషే ధర్మశాస్త్రమును కూడా అనుసరించుచున్నారు. వారు ఆహారమునకు మరియు ఉపవాసమునకు కొన్ని నెలలు రోజులు ఆదివారమునకు బదులు సబ్బాతును జరుపుకున్నారు, మరియు వారు క్రైస్తవ ఆచారములు కాక యూదా ఆచారములు అనుసరించారు.

గృహ సంఘాలలో ఉన్నవారిని సాతానుడు పెట్టుకొనుట పౌలు త్వరగానే తెలుసుకొన్నాడు, మరియు మంచి కార్యముల ద్వారా అపాయము అనునది పడిపోవుట మరియు ధర్మశాస్త్రమును అనుసరించుట అనగా దేవుని కృపను హత్తుకొనకుండా. క్రీస్తు సిలువ నాస్తికత్వము ప్రకారము రక్షణను సంపాదించాడు, అయితే మనము మన సమర్థత మీద ఆధారపడి ఉండాలి, మరియు మోషే ధర్మశాస్త్రమును అనుసరించాలి.

సాతానుడు నీతి కలిగిన క్రీస్తును అనగా ప్రజల పాపములను క్షమించి క్రీస్తును దాడిచేయుట చూసేను, "ఎవరైతే విశ్వసించి బాప్తీస్మము పొందుతారో వారు రక్షింపబడుతారని; అయితే ఎవరైతే విశ్వసించారో వారు దూషించబడెదరని" తన ప్రకటన ద్వారా చెప్పెను. క్రీస్తు కృపను బట్టి విభజన మరియు నేరమును బట్టి వివరించాడు, "వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారుమేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు" అని దావీదు చెప్పినట్లు (కీర్తన 14:3).

పౌలు తన పత్రికల రోమా లో ఉండు మనుషులు దివాళా చేయూతను బట్టి వివరించెను,మరియు క్రీస్తు మార్గము ఒక్కటే రక్షణకు దారి అని (రోమా 3:9-24 ). ఈ వివరణ తరువాత యూదుల మోయసకారులు వచ్చి, రోమా సంఘమునకు పౌలు పత్రికను వారు రద్దు చేయమని ప్రయత్నించిరి. కనుక పౌలు రోమా సంఘములో ఉన్నవారిని ఆ మోసకారుల నుంచి జాగ్రత్తగా ఉండుమని హెచ్చరించెను.

దానికంటే ముందు యెరూషలేమును అపొస్తలుల మొదటి సమావేశములో, ఎవరైతే దఃర్మశాస్త్రమును బట్టి ఇష్టపడి ఉన్నారో వారథి వాదించిరి, అప్పుడు పౌలు క్లుప్తముగా: "గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను" (అపొస్తలుల 15:10-11).

ఎప్పుడైతే పేతురు క్రీస్తును సిలువ శ్రమలనును కలిగి ఉన్నప్పుడు అతను వాటిని కొనసాగించెను, అప్పుడు యేసు: "అయితే ఆయన పేతురు వైపు తిరిగిసాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంప" (మత్తయి 16:23).

క్రీస్తు సిలువను రద్దు చేయుటకు ప్రయత్నించువారు, వారి సొంత శ్రద్ధ చేత రక్షణను స్థాపించాలని అనుకొనిరి, అయితే విఫలమైరి. వారు వారి ఆలోచనలో సాతానుకు సంబంధించినవారు. అదేసమయములో మనుషులు అందముగా కనబడుటను కూడా ప్రయత్నమూ చేసిరి, అయితే వారు దేవుని కృపకు వ్యతిరేకమైనవారు. ఎవరైతే పరదేశును పొందుకోవాలని అనుకుంటారో వారు ధర్మశాస్త్రమును అనుసరించి చరిత్రకలిగిన సిలువను తిరస్కరించి, క్రీస్తు విమోచనమును పొందాక సాతాను ద్వారా మోసము చేయబడతారు.

ఈ పత్రికలో, రోమా లో ఉండు కంగారు కలిగిన విశ్వాసులను పిలిచి ఈలా చెప్పెను: "ఈ మోసగాండ్రను బట్టి జాగ్రత్త, వారి నుంచి దూరముగా ఉండుడి, మీ ఇంటిలో మాటలాడుటకు వారికి అవకాశము ఇవ్వకుడి, ఎందుకంటె క్రీస్తు తన ప్రకటనను బట్టి మీకు అర్థము కాకపోవచ్చు: ' ముసలివాళ్లను చెప్పబడునట్లు.... నేను నీకు చెప్తున్నాను ' మోదము చేయువారు గతములో ఉన్నారు, అయితే వారు నూతనములోనికి ప్రవేశించలేదు, అనగా కృపలోనికి. కనుక సిలువ వేయబడినవానిని పట్టుకొని ఉండు అప్పుడు నీవు నిత్యమూ జీవించెదము."

రోమా లో ఉన్న సంఘమునకు పౌలు తన హెచ్చరికలను జతచేసి ఉన్నాడు, "మీ నిజమైన విశ్వాసమును బట్టి మరియు మీ ఆత్మీయ ప్రేమను బట్టి నేను సంతోషించుచున్నాను, ఎందుకంటె మీరు పరిశుద్ధాత్మలో లోబడుట నేర్చుకున్నారు, మరియు మీరు దీనిని మీ జీవితములో అనుసరించారు, కనుక గ్రీసులో ఉండు సంఘములన్నిటిలో సత్యము అనునది అందరికీ తెలిసిపోయినది. కనుక నీవు మంచి చెడులను వేరుచేయుటను నేర్చుకొనుటకు జ్ఞానమును వెతుకు. మంచి చేసి చెడును తిరస్కరించు. నీవు నిజమైన విశ్వాసమందు ఉంది మరియు దేవుని సమాధానము చేత ఉండునట్లు ప్రభువును ఎల్లప్పుడు అడుగుము.

ఈ ఉత్సాహపరచు మాటల తరువాత, పౌలు తన పరిశుద్ధ కోపము ద్వారా తన ప్రకటనను బట్టి వాగ్దానము చేసెను, దీనిని మనము పరిశుద్ధ గ్రంధములో ఎక్కడ కనుగొనలేదంటూ: "సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక" (రోమా 16:20). ఈ ప్రకటన యొక్క అర్థము ఏమిటంటే దేవుని సమాధానము మరియు అతని సంపూర్ణత వారి హృదయములలో ఉంచునని. ఈ దేవుడు సాతానును క్రీస్తు పరలోకమునుంచి తిరిగి వచ్చినప్పుడు అతనిని జయించును. రోమా సంఘములో ఉండు వారికి పౌలు ఇది ఆత్మీయ శరీరమని చెప్పెను, మరియు సర్వశక్తుడైన దేవుడు వానిని తన పాదముల క్రింద ఏవిధముగా ఉండుకొనునో కూడా చెప్పెను, ఎందుకంటె వారు క్రీస్తులో ఉన్నారు కనుక క్రీస్తు వారిలో ఉన్నాడు. "ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము." (కీర్తన 110:1).

పౌలు వాస్తవికమైన వాడు. కనుక అతను యేసును రోమా లో ఉండు విశ్వాసులను సాతానునుంచి కాపాడమని అడిగెను, మరియు వారిలో తన కృపను స్థాపించుమని చెప్పెను, ఎందుకంటె కృప అనునది తండ్రి, కుమారా మరియు పరిశుద్దాత్మ యొక్క స్వాధీనమై ఉన్నది.

ప్రార్థన: ప్రభువా మాకు ప్రార్థించుటను నేర్పించావు: " శోధనలోకి పడకుండా మమ్ములను సాతాను నుంచి కాపాడు ". సాతానును ఓడించుటను చూచుటకు మా కన్నులను తెరువుము, మరియు మాకు మేము విమోచించుకొను ఆలోచనల నుంచి కాపాడుము, అయితే నీవు మాత్రమే మమ్ములను కాపాడగలవు.

ప్రశ్నలు:

  1. సాతాను యొక్క శ్రమల ద్రుష్టి ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 08, 2020, at 11:45 AM | powered by PmWiki (pmwiki-2.3.3)