Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)
16. అపొస్తలుల జైలులో ఉండి దూత ద్వారా విడిపించబడుట (అపొస్తలుల 5:17-25)అపొస్తలుల 5:17-25 ఎక్కడైతే ప్రభువు సంఘము స్థాపించబడునో, అక్కడే సాతానుడు కూడా ఇబ్బంది చేయుటకు సాతాను దేవాలయమును కట్టును. నరక ద్వేషము అనునది ఎక్కడైతే యేసు నామములో రక్షించబడతారో అక్కడ ఇది ఉండును. కనుక ప్రియమైన విశ్వాసి ఇది సహజముగా జరుగును కనుక చింతించవద్దు, లేకా నీ పరిచర్యను ఒకవేళ ఇబ్బంది చేసినా కూడా భయపడవద్దు. యేసు క్రీస్తు ఆ కలువారిలో చనిపోయి అతని విమోచన కార్యమును ఇచ్చెను. అపొస్తలులు యేసు నామములో ప్రకటించకూడదనే ఆజ్ఞను బట్టి వారు భయపడకున్నప్పుడు, వారు సహనమును కోల్పోయిరి. అక్కడ అనేకులు మరణమును జయించిన వాని యందు విశ్వాసము కలిగి ఉండిరి, కనుక అతై శక్తి చేత ఎంతో మంది విమోచనమునకు మార్గమాయెను. అప్పుడు ప్రధాన యాజకుడు ఆగ్రహించెను. దేశము యొక్క ఐక్యతను బట్టి భయపడి, ప్రజల కాపిరిగా ఉండి నూతన కార్యమును నాశనము చేయాలనీ ఆలోచన చేసెను. అన్ని మత సంబంధమైన వారు దేవునిని సేవించాలని అనుకొనిరి. వారి గుంపులో చేరు వారు ఎక్కువగా సద్దూకయ్యులు, వారికి క్రీస్తు సువార్త పట్ల వ్యతిరేకత ఉండెను, మరియు పునరుత్తానా సిద్ధాంతమును బట్టి కూడా వారికి అనుమానము ఉండెను. వారు యేసును వెంబడించువారి కోపముచేత నింపబడిరి, మరియు మరణమును ఓడించబడిన వాని యందు కూడా భయము కలిగి ఉండిరి. ఎదుగుట ఇష్టములేనట్లుగా అపొస్తలులు మరియు సంఘము అనుకొనెను, అయితే వారు దాగుకోలేదు లేదా పారిపోలేదు, అయితే అందరి ముందు వారు దేవాలయములో కలుసుకొనిరి. క్రైస్తత్వము అనునది దాగుకొనదిగా ఉండదు, అయితే ఎప్పుడు ఒక వెలుగుగా ఉంటుంది. నిర్ణయించిన దినమున పన్నెండుమంది శిష్యులను జైలులో ఉంచి ఈ ఉపమానమును చెప్పెను: "నీవు పాము తలను నరికినట్లైతే అది తప్పించుకొనును అనే భావన నీకు ఉండదు." సంఘమునకు అతను కానీ అపొస్తలులు కానీ, బిషప్ కానీ, లేదా సేవకులు కానీ సంఘ శరీరమునకు పెద్దలు కాదు అని చెప్పెను. రాత్రి సమయములో అతను దూతలను పంపి నిశ్శబ్దముగా ఆ జైలు తలుపులు తెరిచేను. అనుకోనుందా వారు లేచి నిలబడిరి, అయితే ముందుగానే వారు ప్రార్థనలో గడిపి ఉండిరి. అయితే ఆశ్చర్య కరమైన విషయము ఏమిటంటే దూత అపొస్తలులును విడిపించాలని అనుకొనలేదు. లేకా వారికి మంచి పరుపు, దుప్పటి ఇవ్వాలని లేదా వారిని పారిపొమ్మని ఆజ్ఞాపించలేదు. అయితే, అక్కడి నుంచి బయటకు వచ్చి బహిరంగముగా క్రీస్తును గూర్చి ప్రకటించుమని చెప్పెను. ఈ సువార్త వాక్యముచేత నిత్యజీవము అనునది వినువారి హృదయములలోకి వచ్చెను. దేవునిలో జీవము కలిగి ఉండుటకు దేవుని మాటలను పొందునట్లు చేసెను. "అన్ని మాటలను" గమనించాలి, ఎందుకంటె శత్రువులకు భయపడకుండునట్లు. ప్రతి విశ్వాసికి మరియు నీకు ఇది దేవుని ఆజ్ఞయై ఉన్నది: నీ ప్రజలతో నీవు జీవము కలిగిన మాటలు మాట్లాడాలి. ఒకవేళ నీ మాటలు మరణము కలిగి ఉన్నట్లతే అవి వ్యర్థమే. అయితే క్రీస్తు దగ్గరకు వచ్చువారి సాక్ష్యము వారికి క్రీస్తునందలి నిత్యజీవమును ఇచ్చును. వారికి కాపలా ఉన్నవారి ఎదుట అపొస్తలులు లేచి బయటకు వెళ్లిరి. వారు దేవాలయపు స్థలములలోనికి వెళ్లి బోధించుచు మరియు మునుపు వచ్చిన యాత్రికులను గురించి చెప్పిరి. ప్రభువు యొక్క రూపమును బట్టి వారు కలవరపడిరి. ఏదో పెద్ద సంఘఠన జరుగునని అనుకొనిరి, ఎందుకంటె జీవము కలిగిన ప్రభువు దూతలచేత వారి పరిస్థితులలోనికి వచ్చెను కనుక. రోజు విరామ సమయము లో, యూదు జనంగాపు గొప్ప మందిరం, డెబ్భై పెద్ద ప్రధాన యాజకులు కూర్చిన, ఎల్డియర్స్ను గౌరవించి, మోసపూరిత న్యాయశాస్త్ర నిపుణులు సమావేశపరిచారు. అతేగాక, ప్రధానయాజకుడు ప్రజల ప్రాముఖ్యత కోస పిలుపునిచ్చాడు. నజరేయుడైన యేసు యొక్క ఈ మతవిశ్వాశాలన్నింటినీ మరియు అన్నింటిని తుడిచివేయడానికి అతని రూపకల్పన. ఖైదీలుగా ఉన్న అపొస్తలులను వారి ముందు తీసుకు రావడానికి కౌన్సిల్ యొక్క శిరస్సును జైలు శిక్షకు అప్పగించిన ఆ మనుష్యులందరూ కూర్చొని కూర్చున్నారు. కానీ అధికారులు జైలులో వచ్చినప్పుడు వారు భయపడ్డారు మరియు చాలా ఆశ్చర్యపడ్డారు, ఖైదీలు పూర్తిగా అదృశ్యమయ్యారు గట్టిగా లాక్ తలుపులు మరియు పరిచయం ముద్రల ఉన్నప్పటికీ. వాటిలో ఒక ఆధారము కనుగొనబడలేదు. కౌన్సిల్ వారు కనుమరుగైపోయినట్లు ఆ నివేదిక వినిపించినప్పుడు వారు పదాలు కోల్పోతారు. అపొస్తలులు పనిచేసిన అద్భుతాల గురించి వారు గ్రహించారు, ఎందుకంటె పేతురు యొక్క నీడ కూడా అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరచినది. ఈ నివేదిక ధ్యాసకులైనవారికి ఒక హింసాత్మక షాక్, విచారణకు పిలుపునిచ్చిన అతనిపై అవమానంగా ఉంది. దేవుడు గతంలో ఈ న్యాయమూర్తులను కదిలిపెట్టాడు, వారు దేశంలోని నమ్మకమైన పిల్లలలో అమాయక నమ్మిన వారిని ఖండించబోతున్నారు అని స్పష్టంగా చూపించడానికి. క్రీస్తు చేతిని ఆయన అపొస్తలులను రక్షించాడు. విధేయతలో వారు తమ ప్రజలకు పూర్తి జీవితాన్ని బోధించారు. ప్రార్థన: ఓ దేవుడా, నీవు దేవుడవు, నీ జీవితం నీ సువార్తలో కనపడుతుంది. నీ ధర్మశాస్త్రముతో నిండినవారై నీతిమంతుల కొరకు ఆకలితో ఉన్న వాళ్ళందరికీ అన్ని ధైర్యం, నమ్రత, వివేకం, ప్రేమ, నీ పేరును ప్రకటించుటకు మాకు సహాయం చేయుము. మరియు నీ నిత్యా రక్షణ జీవితముతో నింపబడునట్లు చేయుము. ప్రశ్న:
|